Exclusive

Publication

Byline

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు సింగిల్‌ ఛార్జ్‌తో సూపర్ రేంజ్.. అద్భుతమైన ఫీచర్లు!

భారతదేశం, ఏప్రిల్ 23 -- ్యుందాయ్ పూర్తి ఎలక్ట్రిక్ క్రెటా ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. కొత్త హ్యుందాయ్ క్రెటా అనేది అనేక ఫీచర్లతో నిండిన ఎలక్ట్రిక్ కారు. ఇది సిటీ డ్రైవ్‌లకు, లాంగ్ ... Read More


దావీద్ రివ్యూ - వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌తో సెలిబ్రిటీ బౌన్స‌ర్ బాక్సింగ్ ఫైట్ - మ‌ల‌యాళం యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

భారతదేశం, ఏప్రిల్ 23 -- ఆంటోనీ వ‌ర్గీస్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ దావీద్ ఇటీవ‌ల జీ5 ఓటీటీలో రిలీజైంది. స్పోర్ట్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన గోవింద్ విష్ణు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. లిజోమోల్... Read More


తెలంగాణ 'భూ భారతి' పోర్టల్ సేవలు - నిషేధిత భూముల వివరాలను ఇలా తెలుసుకోండి

Telangana, ఏప్రిల్ 23 -- తెలంగాణలో భూ భారతి చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ఈ సేవలు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు అ... Read More


దృశ్యం సినిమాను తలపించేలా సాయి ప్రకాశ్ హత్య.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన వరంగల్ సీపీ

భారతదేశం, ఏప్రిల్ 23 -- వరంగల్‌లో చేయూత స్వచ్ఛంధ సంస్థ నిర్వాహకుడు సాయి ప్రకాశ్ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. హత్య అనంతరం పోలీసులకు చిక్కకుండా నిందితులు దృశ్యం సినిమాను తలపించేలా స్కెచ్ వేశా... Read More


జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. ఇలా దరఖాస్తు చేసుకోండి

భారతదేశం, ఏప్రిల్ 23 -- జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షలో ఉత్తీర్ణులై టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులలో చోటు దక్కించుకున్న వారు ఇప్పుడ... Read More


ఉగ్రదాడి ఓ అనాగరిక చర్య, ఏపీ బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం - సీఎం చంద్రబాబు

భారతదేశం, ఏప్రిల్ 23 -- జమ్ము కశ్మీర్ పహల్ గామ్ ఉగ్రదాడి ఒక అనాగరిక చర్యగా సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఉగ్రదాడిలో మరణించిన విశాఖ వాసి చంద్రమౌళి మృతదేహానికి సీఎం చంద్రబాబు నివాళి నివాళులర్పించారు. చం... Read More


ఐపీఓకు ఎలక్ట్రిక్ వాహనాలు తయారుచేసే కంపెనీ.. గ్రే మార్కెట్‌లో ఎంత?

భారతదేశం, ఏప్రిల్ 23 -- ఎలక్ట్రిక్ వాహన రంగంపై నమ్మకం ఉంటే ఏథర్ ఎనర్జీ ఐపీఓపై ఓ కన్నేసి ఉంచండి. ఒక్కో షేరు ధరను రూ.304 నుంచి రూ.321గా కంపెనీ నిర్ణయించింది. ఏప్రిల్ 28 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ ఐపీఓలో ఇన... Read More


పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో.. పాక్ తో సంబంధాలపై భారత్ 5 కఠిన నిర్ణయాలు

భారతదేశం, ఏప్రిల్ 23 -- పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం, అట్టారీ వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టును మూసివేయడం, మొత్తం హైకమిషన్ల సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించడం వంటి క... Read More


తెలుగులో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న‌ మ‌ల‌యాళం పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ - ప్ర‌త్య‌ర్థుల‌పై జ‌న‌సేనాని పోరాటం

భారతదేశం, ఏప్రిల్ 23 -- మ‌ల‌యాళం పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ జ‌నాధీప‌న్ మూవీ తెలుగులోకి వ‌చ్చింది. జ‌న‌సేనాని పేరుతో డ‌బ్ అయిన ఈ మూవీ ఓటీటీలో కాకుండా నేరుగా యూట్యూబ్‌లో రిలీజైంది. ఫ్రీగా స్ట్రీమింగ్ అవ... Read More


మెడికల్ రిప్రజెంటేటివ్ బిడ్డకు సివిల్స్‌లో 11వ ర్యాంకు..సొంత ఫోన్‌ కూడా లేకుండా సివిల్స్‌లో సత్తా చాటిన ఓరుగల్లు యువతి

భారతదేశం, ఏప్రిల్ 23 -- వరంగల్ నగరంలోని శివనగర్ ఏరియాకు చెందిన ఇట్టబోయిన రాజ్ కుమార్, రజిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు. వీరిది సామాన్య మధ్య తరగతి కుటుంబం. ఈ కుటుంబానికి చెందిన సాయిశి... Read More